Exclusive

Publication

Byline

విశాఖలో పేలిన గ్యాస్ సిలిండర్ - ముగ్గురు మృతి, మరో ఇద్దరి పరిస్థితి సీరియస్..!

Andhrapradesh, ఆగస్టు 8 -- విశాఖపట్నం సిటీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.వీరిలోనూ ఇద్దర... Read More


లాభాలు పెరిగినా కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్ ధర ఎందుకు పడిపోయింది?

భారతదేశం, ఆగస్టు 8 -- కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్ ధర ఈ రోజు (శుక్రవారం, ఆగస్టు 8) ఉదయం ట్రేడింగ్‌లో ఒక్కసారిగా 9 శాతం మేర పడిపోయింది. మొదటి త్రైమాసికంలో కంపెనీ 49 శాతం లాభాలు, 31 శాతం ఆదాయ వృద్ధిని సాధిం... Read More


హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్: సెప్టెంబర్ 2న లాంచ్

భారతదేశం, ఆగస్టు 8 -- ప్రముఖ వాహనాల తయారీ సంస్థ హోండా, తన తొలి హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను సెప్టెంబర్ 2, 2025న ఆవిష్కరించనుంది. ఈ మేరకు ఒక చిన్న టీజర్‌ను విడుదల చేసి, ఆటోమొబైల్ ప్రియ... Read More


బిడ్డకు పాలిస్తే పీరియడ్స్ ఆగుతాయా? గర్భం రాదా? డాక్టర్ చెప్పిన నిజాలు ఇవే

భారతదేశం, ఆగస్టు 8 -- చనుబాలు ఇవ్వడం (breastfeeding) వల్ల చాలా మంది మహిళలకు పీరియడ్స్ ఆలస్యంగా వస్తుంటాయి. దీంతో చాలామంది దీన్ని సహజ గర్భనిరోధక సాధనంగా భావిస్తారు. అయితే, ఇది ఎంతవరకు నిజం? దీనిపై ఉన్న... Read More


రక్షా బంధన్ గిఫ్ట్ ఐడియాలు : రూ.5,000లోపు బడ్జెట్‌లో బహుమతి ఇచ్చేందుకు 5 గాడ్జెట్‌లు!

భారతదేశం, ఆగస్టు 8 -- రక్షా బంధన్ దగ్గరకు వచ్చింది. ఈ రోజున రాఖీ కట్టడంతోపాటుగా ప్రేమపూర్వకమైన, ఆలోచనాత్మకమైన బహుమతులు ఇవ్వడం కూడా పండుగలో ఒక భాగం. మీరు మీ సోదరికి ప్రత్యేకమైనది బహుమతి ఇవ్వాలని ఆలోచిస... Read More


నేతన్నలకు ఏపీ సర్కార్ శుభవార్త - ఏటా రూ. 25 వేలు ఆర్థిక సాయం

Andhrapradesh, ఆగస్టు 8 -- నేతన్నలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.'నేతన్న భరో'సా కింద ఏడాదికి ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత... Read More


బండి సంజయ్... 48 గంటల్లోగా క్షమాపణ చెప్పాలి, లీగల్ నోటీసులు పంపిస్తా - కేటీఆర్

Telangana, ఆగస్టు 8 -- ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. వాస్తవాలు తెలుసుకోకుండా, అసంబద్ధమైన, దిగజారుడు, థర్డ్‌క్లాస్ స్థాయి ఆరోపణలు ... Read More


నెస్లే ఇండియా షేర్ ధర 50% తగ్గిందా? బోనస్ షేర్లతో వచ్చిన మార్పు ఇదే

భారతదేశం, ఆగస్టు 8 -- నేడు (శుక్రవారం, ఆగస్టు 8) నెస్లే ఇండియా షేర్ ధర ఒక్కసారిగా దాదాపు 50% తగ్గడం మదుపర్లను ఆందోళనకు గురిచేసింది. నిన్న Rs.2,234.60 వద్ద ముగిసిన షేర్ ధర, నేడు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ... Read More


టారిఫ్‌లపై చర్చలకు ట్రంప్ నో.. గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న భారత్!

భారతదేశం, ఆగస్టు 8 -- భారత్, అమెరికా మధ్య సుంకాల వివాదం నడుస్తోంది. సుంకాల వివాదం పరిష్కారమయ్యే వరకు భారత్‌తో ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. సుంకాల వివ... Read More


ఏపీ - తెలంగాణ : మరో 2 రోజులు భారీ వర్షాలు..! ఈ జిల్లాలకు హెచ్చరికలు, హైదరాబాద్ కు మరోసారి అలర్ట్..!

Telangana,andhrapradesh, ఆగస్టు 8 -- తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే మరో రెండు రోజులు కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ... Read More